* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

12, మే 2011, గురువారం

కేరళలో సత్యసాయి ఆలయ నిర్మాణం!

తిరువనంతపురం: కేరళలో త్వరలో సత్యసాయిబాబా ఆలయాన్ని నిర్మించనున్నారు. థొనక్కల్‌లోని సాయి గ్రామంలో ఏర్పాటయ్యే ఆలయంలో సత్యసాయి వెండి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ట్రావెంకోర్‌ రాజకుటుంబం ఈ వెండి విగ్రహాన్ని బహూకరించేందుకు ముందుకు వచ్చింది. ఇక్కడి శ్రీ సత్యసాయి శరణాలయ ట్రస్ట్‌ ప్రతినిథి ఆనందకుమార్‌ బుధవారం ఈ వివరాలను వెల్లడించారు. భగవాన్‌ సాయిబాబా జన్మదినమైన నవంబరు 23వ తేదీన ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠాపన జరుగుతుందని తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి