* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

16, జూన్ 2011, గురువారం

జీవీఎంసీ ఆస్తిపన్ను కుంభకోణంలో నలుగురు అరెస్టు

విశాఖపట్నం: గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆస్తి పన్ను కుంభకోణంలో మరో నలుగుర్ని అరెస్టు చేసినట్లు డీసీపీ బాలకృష్ణ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.7లక్షల నగదు, రూ.3.5లక్షల విలువైన స్థిరాస్తి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అరెస్త్టెన వారిలో జీవీఎంసీ ఉద్యోగులు వై. తిరుపతిరావు, ఎస్‌.శ్రీనివాసరావు, ఎం. సన్యాసిరావు, ఎండీ ఇస్మాయిల్‌ ఉన్నారు. గతంలో ఇదే కేసుకు సంబంధించి ఆరుగుర్ని అరెస్టు చేశారు.
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి