విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తి పన్ను కుంభకోణంలో మరో నలుగుర్ని అరెస్టు చేసినట్లు డీసీపీ బాలకృష్ణ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.7లక్షల నగదు, రూ.3.5లక్షల విలువైన స్థిరాస్తి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అరెస్త్టెన వారిలో జీవీఎంసీ ఉద్యోగులు వై. తిరుపతిరావు, ఎస్.శ్రీనివాసరావు, ఎం. సన్యాసిరావు, ఎండీ ఇస్మాయిల్ ఉన్నారు. గతంలో ఇదే కేసుకు సంబంధించి ఆరుగుర్ని అరెస్టు చేశారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి