* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

1, డిసెంబర్ 2010, బుధవారం

జైపూర్‌ వన్డే...భారత్‌ లక్ష్యం 259

జైపూర్‌: భారత్‌, న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్లమధ్య జరుగుతున్న రెండో వన్డే(డే నైట్‌)లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. భారత్‌ ముందు 259 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. గుప్తిల్‌ 70, హౌ 5, విలియమ్‌సన్‌ 29, టేలర్‌ 15, స్త్టెరిస్‌ 59, వెటోరీ 31, మెక్లమ్‌ 12, మిల్స్‌ 13 పరుగులు చేశారు. హాప్‌కిన్స్‌ 11, సూథీ 2 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. శ్రీశాంత్‌ 4, అశ్విన్‌, పటేల్‌, పఠాన్‌ ఒక్కో వికెట్‌ చొప్పున తీసుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి