1, డిసెంబర్ 2010, బుధవారం
జైపూర్ వన్డే...భారత్ లక్ష్యం 259
జైపూర్: భారత్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లమధ్య జరుగుతున్న రెండో వన్డే(డే నైట్)లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. భారత్ ముందు 259 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. గుప్తిల్ 70, హౌ 5, విలియమ్సన్ 29, టేలర్ 15, స్త్టెరిస్ 59, వెటోరీ 31, మెక్లమ్ 12, మిల్స్ 13 పరుగులు చేశారు. హాప్కిన్స్ 11, సూథీ 2 పరుగులతో నాటౌట్గా ఉన్నారు. శ్రీశాంత్ 4, అశ్విన్, పటేల్, పఠాన్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి