13, డిసెంబర్ 2010, సోమవారం
సీఎం సహాయనిధికి కేర్ రూ. 25లక్షల విరాళం
హైదరాబాద్(విశాల విశాఖ): ముఖ్యమంత్రి సహాయ నిధికి కేర్ ఆస్పత్రుల అధినేత డా.బి.సోమరాజు రూ. 25 లక్షల విరాళం ఇచ్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని కలిసి ఈ మేరకు చెక్కును అందజేశారు. ఇటీవల వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో భాగంగా ఈ విరాళమిచ్చినట్లు సోమరాజు తెలిపారు. సీఎంను కలిసినవారిలో కేర్ వైద్యులు డా.బి.ఎన్.ప్రసాద్, డా.రామ్ పాపారావు, డెరైక్టర్ కాశిరాజు తదితరులు ఉన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి