హైదరాబాద్: ఉద్యోగాలు కోరుతూ డీఎస్సీ 2008 అభ్యర్థులు చేస్తున్న ఆమరణదీక్ష 24వ రోజుకు చేరింది. గాంధీ ఆసుపత్రిలో దీక్షచేస్తున్న నలుగురు అభ్యర్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారికి మద్దతుగా మరికొందరు అభ్యర్థులు ఆసుపత్రి ఆవరణలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని వారు కోరుతున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి