* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

13, జనవరి 2011, గురువారం

రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

హైదరాబాద్‌ : సంక్రాంతి పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, తెలుగు వారందరికీ గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వికాసానికి, శాంతికి, ఆనందోత్సహాలకు ఈ పండగ నాంది కావాలని ఆకాంక్షించారు. అన్నదాతలకు ముఖ్యమైన పండగ అయిన సంక్రాంతి సందర్భంగా సమాజానికి అన్ని విధాలా శుభం కలగాలని కోరారు. గత ఏడు ప్రకృతి వైపరీత్యాలతో నష్టాల పాలైన రైతులు ఈసారి పాడిపంటలతో సుసంపన్నం కావాలని గవర్నర్‌ అభిలషించారు. అందరికీ జయం, విజయం, శాంతి, సమృద్ధి కలగాలని గవర్నర్‌ సతీమణి విమలా నరసింహన్‌ ఆకాంక్షించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి