* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

18, జనవరి 2011, మంగళవారం

రాష్ట్రంలో 8 ఐటీ ప్రాజెక్టులకు ప్రతిపాదనలు: మంత్రి పొన్నాల

హైదరాబాద్‌: రాష్ట్రంలో 8 ఐటీ ప్రాజెక్టులకు సంబంధించి 2,485 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించామని వీటికి త్వరగా అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రి కపిల్‌సిబాల్‌ను కోరినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఇందుకోసం ఈనెల 24న ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుకు కేంద్ర మంత్రి అంగీకరించారని, పూర్తిగా కేంద్రప్రభుత్వ ఆర్థికసాయంతోనే ఈ ప్రాజెక్టులన్నీ అందుబాటులోకి రావలసి ఉంటుందని ఆయన తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి