* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

18, నవంబర్ 2010, గురువారం

మరోసారి తార్నాక వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌ : ఎస్సై రాతపరీక్షల రద్దు కోసం మళ్లీ ఉస్మానియా విద్యార్థులు రోడ్డెక్కారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తార్నాక వైపు విద్యార్థులు భారీ ర్యాలీగా వెళ్లారు. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి వద్ద పోలీసులపై రాళ్లు రువ్వారు. హబ్సీగూడ వద్ద వ్యాపారసముదాయాలపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలసులు విద్యార్థులపై బాష్పవాయువును ప్రయోగించారు. తార్నాక నుంచి క్యాంపస్‌ వైపు వెళ్లే దారులను, అడిక్‌మెట్‌ ఫైఓవర్‌ను పోలీసులు మూసివేయడంతో రాంనగర్‌, విద్యానగర్‌ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జాం నెలకొంది. ఓయూ పరిసర ప్రాంతాల్లో 8 కంపెనీల ర్యాపిడ్‌ యాక్షన్‌ఫోర్స్‌తో పోలీసులు భారీగా మోహరించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి