* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

15, నవంబర్ 2010, సోమవారం

ఓయూ జేఏసీ విద్యార్థుల విడుదల

హైదరాబాద్‌ : డీజీపీ ఆఫీసు వద్ద అరెస్టయిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు విడుదల చేశారు. ఫ్రీజోన్‌ అంశంపై ఇవాళ ఉదయం ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేసి నాంపల్లి పోలీస్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల విడుదల చేయాలని ఓయూ క్యాంపస్‌లో భారీ ర్యాలీ నిర్వహించడం, ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం, విద్యార్థులు రెచ్చిపోయి బస్సులను ధ్వంసం చేయడం, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో హోమంత్రి సబిత విద్యార్థులను విడుదల చేయాల్సిందిగా పోలీసులను అదేశించినట్లు సమాచారం.vv

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి