* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

3, డిసెంబర్ 2010, శుక్రవారం

లారీల సమ్మె

విజయవాడ: భారమైన టోల్‌ పన్నును క్రమబద్ధీకరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందటూ ఎల్లుండి అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా జరుపతలపెట్టిన లారీల సమ్మె తప్పదని ఏపీ లారీ యజమానుల సంఘం హెచ్చరించింది. టోల్‌ పన్నుపై గత ఏప్రిల్‌లో కేంద్రం ఇచ్చిన హామీ నెరవేర్చలేదని ఈ నేపధ్యంలో తాము సమ్మెకు సిద్ధమయ్యామని నాయకులు విజయవాడలో తెలిపారు. టోల్‌ గేట్ల నిర్వహణపై 1997లో అఖిల భారత మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కేంద్రం ఉల్లంఘించిందని అన్నారు. కేంద్రంతో ఇవాళ జరిగే చర్చల్లో సానుకూల ఫలితాలు రాకుంటే సమ్మె తప్పదని నాయకులు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి