* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

2, డిసెంబర్ 2010, గురువారం

రచ్చబండ" కొనసాగింపునకు కేబినెట్‌ నిర్ణయం

హైదరాబాద్‌ : ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని కేబినెట్‌ నిర్ణయించినట్లు సమాచార మంత్రి డీకే అరుణ తెలిపారు. కేబినెట్‌ భేటీ వివరాలను ఆమె మీడియాకు వెల్లడించారు. ఉద్యోగులు డీఏను పెంచడానికి కేబినెట్‌ ఆమోదించిందని, డిసెంబర్‌ నుంచి జీతంలోనే కరవుభత్యాన్ని చెల్లిస్తామని, బకాయిలను జీపీఎఫ్‌ ఖాతాలో జమచేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. 2004, 09 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి మంత్రులు సహకరించాలని సీఎం కోరినట్లు మంత్రి వివరించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి