3, డిసెంబర్ 2010, శుక్రవారం
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అపచారం : భక్తురాలిపై అత్యాచారం!
అనంతపురం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అపచారం జరిగిపోయింది. మొక్కు తీర్చుకోవడానికి నరసింహ స్వామి ఆలయానికి వచ్చిన భక్తురాలిపై ఆలయ సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు.లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన యువ దంపతులపై ఆలయ సిబ్బంది దౌర్జన్యం చేశారు. మొక్కు తీర్చుకునే సరికి పొద్దు పోవడంతో ఆలయంలో విశ్రాంతి తీసుకోవాలని ఆ దంపతులు భావించారు. కానీ ఆ దంపతులను వేర్వేరు గదుల్లో నిర్భంధించి, మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు.పోలీసులకు అప్పగించారు. మరొకరు పరారీలో ఉన్నారు. కాగా ఆలయ ఈవో సెక్యూరిటీ గార్డులను విధుల నుంచి తొలగించారు. బాధితురాలు మడకశిర వాసి అని పోలీసులు చెప్పారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి