* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

3, డిసెంబర్ 2010, శుక్రవారం

జగన్‌ను కలిసిన ప్రముఖులు

హైదరాబాద్‌: పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు వైఎస్‌ జగన్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఎమ్మెల్యేలు అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కమలమ్మ, శిల్పామోహన్‌రెడ్డి సోదరుడు చక్రపాణిరెడ్డి, పీఆర్పీ మాజీ నేత హరిరామ జోగయ్య, సినీ నటుడు విజయ్‌చందర్‌ తదితరులు జగన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజయ్‌చందర్‌ మీడియాతో మాట్లాడుతూ జగన్‌ కొత్త పార్టీ గురించి దేశమంతటా చర్చ జరుగుతోందని తెలిపారు. తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదో సీఎం చెప్పాలని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. తన కూతురి వివాహానికి ఆహ్వానించేందుకు జగన్‌ను కలిసినట్లు చెప్పారు.
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి